Thursday, June 9, 2011

ఎంఎఫ్‌ హుస్సేన్‌ కన్నుమూత

ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ కన్నుమూశారు. లండన్లో కాసేపటిక్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 95 ఏళ్లు. 1915 సెప్టెంబరు 17న మహారాష్ట్రలోని పండరిపూర్‌లో ఆయన జన్మించారు.

Sunday, January 9, 2011

ఇంక ఎన్నళ్ళు పీడ కల

అందరు ఎదురు చూస్తున్న శ్రీకృష్ణ కమిటీ నివేధిక ఏమి చెప్నుతున్న అస్తతి రేగేతిన్నది. కాని అందురు ఉహించని విధంగా రాలేకపోయింది. అంటు ముఖ్యంగా తెలంగాణ అధినేత కెసిఆర్‌ అంటున్నారు. ఎవరికిష్టమొచ్చినట్లు వారు నివేధికను అన్వయించుకోవచ్చన్నారు. ఈ నెల 6న ఢిల్లీలో చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కెసిఆర్‌ హాజరు కాలేదు. కాని శ్రీకృష్ణ నివేదిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదని భాష్యం చెప్పారు. కాని పదినెలలపాటు పరిశోధన చేసి కమిటీ ఒక ప్రత్యేకమైన ఆరు సూచనలు చేసింది. కొన్ని సూచనలు ఆచరణ సాధ్యంకాదు తెలిచి చెప్పింది. దాని బదులు ఆరోవ సూచన చేసింది.